ఉ.5గం.లకు - "మహానగర సంకీర్తన" లో 90 మంది పాల్గొన్నారు.
ఉ.7.30 నుండి 8.30 వరకు, కోదాడ పట్టణ హాస్పిటల్స్ లో 93 మంది పేకెంట్లకు బ్రెడ్, పండ్లు పంపిణీ.
ఉ.10.30గం.లకు 100 మంది బీదవారినీ చీరెలు, పంచెలు, లుంగీలు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ, Dr.K.Gourinath,M.D.గారిచే!
మ.12.30గం.ల నుండి "మహానారాయణ సేవ", 2500 మందికి జరిగింది !!
సా.6 గం.ల నుండి వేదం, భజన, కల్చరల్ ప్రోగ్రామ్స్, Executive President, Sri. M. Srinivas తదితరుల చేత "బహుమతి ప్రదానం ", చివరికి "హారతి" జరిగింది !!