అందరికీ సాయిరాం.. 08.04.2020 మధ్యాహ్నం 2.00 గంటలకు మన జిల్లా కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు కలసి రావడం జరిగింది. దాదాపు 750 మాస్క్ లను మన సాయి మహిళా యూత్ వారు తయారు చేసినవి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకనూ 258 కిట్స్ తయారు లో వున్నవి. అయితే కరోనా వైరస్ బాదితులకు మన సంస్థ ద్వారా అమృత కలశం లను(50 కిట్స్) సరఫరా చేయాలని కలెక్టర్ గారు మనల్ని కోరగా, స్వామి సంకల్పం తో చేస్తామని ఒప్పుకోవడం జరిగింది అని తెలియ జేస్తూ... సదా సాయి సేవలో మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్ల