🕉 ఓం శ్రీ సాయిరాం 🕉 భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 06-04-2020 (సోమవారం)నాడు సిద్దిపేట సమితి వారు బీహార్ మరియు కర్ణాటక రాష్ట్ర వలస కార్మికులకు 20 రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు 11 మందికి అందజేయడం జరిగింది. 🙏 సదా సాయి సేవలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవాసంస్థలు సిద్దిపేట జిల్లా