సాయిరాం అందరికీ... తేది.02.02.2020 ఆది వారం నాడు 10.00 గంటల నుంచి 10.30 వరకు, శ్రీ సత్య సాయి సేవా సమితి-భూపాలపల్లి లో తండులార్చన కార్య క్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. 18 మంది బాల బాలికలు, 5 మంది పురుషులు, 6 మంది మహిళలు మరియు 4గురు సాయి యూత్ పాల్గొన్నారు. వీరందరూ 108 సార్లు సాయి గాయత్రీ మంత్ర జపం బియ్యం తో పారాయణ లో పాల్గొన్నారు. ఈ గ్రామ సేవను మహా విజయవంతం చేసి నందుకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి కృతజ్ఞతలతో ..... మీ జానకీ దేవి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా తెలంగాణ