8వ కాలని సమితి మహిళా విభాగము వారిచే స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని “రోగులకు పండ్లు” సుమారు 90 మందికి , రోగుల సహాయకులకు మ. 12:00 - 02:00 వరకు “కిచిడి మరియు దద్దోజనం” సుమారు 150 మందికి పంపిణీ చేయగా 13 మంది మహిళలు, 6 మంది పురుషులు పాల్గొన్నారు.