22 నవంబర్ 2019 తేదీన సుల్తానాబాద్ మండలములోని నారాయణరావు పల్లి గ్రామములోని రేయిన్ బో ప్రైవేట్ పాఠశాలలో స్వామివారి జన్మదిన వేడుకలులో బాగముగా “కేక్ కటింగ్చేయగా” అనంతరము “బాలవికాస్ కేంద్రమును” ప్రారంబించుకోవటం జరిగినది. ఈ కార్యక్రమములో పాఠశాల ఉపాద్యాయులు 4 గురు, 100 మంది విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నగా ఉ. 10:30 -11:30 వరకు నిర్వహించుకోవటం జరిగినది.ఈ కార్యక్రమములో సుల్తానాబాద్ సమితి కన్వీనర్ పదాధికారుల జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి జ్యోతి గారు, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ హనుమంతరావు గారు నారాయణరావు పల్లి సత్యసాయి భక్తులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు