20 నవంబర్ 2019 తేదీన సా. 06:00 – 08:30 వరకు పెద్దపల్లి సమితి నందు “సహస్త్ర లింగార్చన” జరుపుకున్నాము. ఈ కర్యక్రమములో 55 మంది స్ర్తీలు, 40 మంది పురుషులు, 15 మంది పిల్లలు మొత్తం 100 మంది పాల్గొన్నారు.