శ్రీ సత్యసాయి విద్యాజ్యోతి పాఠశాల: గోదావరిఖని విద్యాజ్యోతి పాఠశాల గోదావరిఖనిలోని MPPS పాఠశాల నందు స్వామివారి 94వ జన్మదిన వేడుకలను 16 నవంబర్ 2019 నందు స్వామివారి కేక్ కటింగ్ చేసి 82 మంది విద్యార్దినీ విద్యార్దులకు “చాక్లెట్, బిస్కెట్స్, పెన్నులు పంపిణి” చేయడం జరిగినది.