సాయిరాం !! ది.9-11-2019,శనివారం, ఉ.10 గంటలకు, కోదాడ సమితిలో, "సామూహిక సత్యసాయి వ్రతాలు" కార్యక్రమం నిర్వహించారు. 72 మంది భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం, వ్రతాలు ముగిసిన తరువాత భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. శ్రీ జొన్నలగడ్డ కోటేశ్వరరావుగారు స్వామి కథను చక్కగా చెప్పారు !!