సాయిరాం! ది.20-10-2019,ఆదివారం, ఉ.10గం. లకు, సూర్యాపేట జిల్లా-కోదాడ సమితి ఆధ్వర్యంలో, "స్వామి అవతార ప్రకటన దినోత్సవం"సంధర్భంగా "వేదం వర్క్ షాప్ "నిర్వహించబడినది.స్టేట్ వేదం కోఆర్డినేటర్ శ్రీ వారణాసి ఫణీంద్ర గారిచే శిక్షణ ఇవ్వఇవ్వబడింది.మొత్తం 70 మంది పాల్గొన్నారు. కార్యక్రమం మ.3.30గం.ల వరకు కొనసాగింది.