సాయిరాం! భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 94వ జన్మదిన మహోత్సవములు పురస్కరించుకొని ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా 19 -10-19న జిల్లా కేంద్రములోని ప్రథాన ప్రభుత్వ వైధ్యాలయములోని 150 మంది రోగులకు పండ్లు, ఫలహారములు, బిస్కట్లు & దుస్తులు అందచెయడమైనది. సాయిరాం!