29.09.2019: భగవాన్ అనంత అనుగ్రహంతో భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ లో గల సత్యసాయి మందిరం లో సాయంత్రం 4 గంటలకు పాతపాల్వంచ ప్రైమరీ స్కూల్ కు చెందిన 3,4,5 తరగతుల 26 విద్యార్థులకు (Girls) వస్త్ర వితరణ జరిగింది