పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరన్ క్యాంప్ సందర్భముగా వచ్చిన వికలాంగులకు సుమారు 180 మందికి ఉదయం 11:30 - 1:30 వరకు పులిహోర ప్యాకెట్లు, పండ్లు పంపిణి చేయగా 3 పురుషులు, 3 మహిళలు పాల్గొన్నారు.