శ్రీ సత్యసాయి సేవా సమితి కోదాడ వారి ఆధ్వర్యంలో బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు ఈ రోజున 1500 వందల మందికి మజ్జిగ పంపిణీ చేయనైనది