ఓం శ్రీ సాయిరాం వేసవి కాలం సంధర్భంగా జడ్చర్ల లో 08-04-2019 సోమవారం ఉదయం గం.10:00ని.కు చలివేంద్రం రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీ నర్సిములు గారిచే ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో భాగంగా సాయి కుటుంభ సభ్యులందరు పాల్గొన్నందుకు అందరికి ధన్యవాదములు. అందరికి స్వామి వారి కృపా కాటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటు సాయిరాం. ఇట్లు కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి జడ్చర్ల