Sairam అందరికీ... స్వామి వారి కృపతో తేది 06.04.2019 ఉగాది పర్వదినం, వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు మన మందిరంలో సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి 9.34 గంటల వరకు (94 నిమిషముల పాటు) భజన కార్యక్రమం మన సాయి యూత్ పురుషులు, మహిళలను కలుపుకుని 98 మందితో ప్రత్యేక భజన కార్యక్రమం లో ఉత్సాహంగా పాల్గొని నారని, మన హృదయ నివాసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృప కు పాత్రులు అయ్యారని తెలియ జేస్థూ ... మీ Ch Mallareddy జిల్లా అధ్యక్షులు భూపాలపల్లి జయ శంకర్ జిల్లా