ఓం శ్రీ సాయిరాం ఈరోజు సకుటుంబ సమేతంగా నగరసంకీర్తన కార్యక్రమంలో 40మంది మహిలలు, 35 మంది పురుషులు పాల్గొన్నారు. మొత్తం సంఖ్య 75 మంది పాల్గొన్నారు. ఇట్లు కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి జడ్చర్ల