సాయిరాం! ఈ రోజు 24-03-19న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నల్లగొండలోని దీన్ దయాళ్ అంధుల పాఠశాలలోని దాదాపు 70 మంది అంథ విద్యార్ధినీ, విధ్యార్థులకు పండ్లు, బిస్కట్లు మరియు చాక్లెట్లు అందచేయడమైనది. ఇందులో నలుగురు మహిళా సేవాదళ్ & ఒకరు male సేవాదళ్ పాల్గొన్నారు. సాయిరాం!