ఓం శ్రీ సాయిరాం... అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవావసంస్థలు, రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవాసమితి సిరిసిల్ల ద్వారా సిరిసిల్ల మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగినవి.ఈ కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి తెలంగాణా మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి సుధపూర్ణచందర్ గారు,మరియు స్టేట్ యూత్ మహిళ కోఆర్డినేటర్ శ్రీమతి నివెదిత గారు,రంగారెడ్డి జిల్లా యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి నాగజ్యోతి గారు,పెద్దపల్లి డిస్ట్రిక్ బాలవికాస్ఇంఛార్జి శ్రీమతి జ్యోతి గారు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి సామల పావని గారు,మున్సిపల్ కౌన్సిల్ శ్రీమతి అరుణ గారులు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు,ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా DEPబూర రవీందర్ గారు,వివిధ మహిళా విభాగం సభ్యురాలు మరియు200 మంది మహిళలు పాల్గొన్నారు. జై సాయిరాం..