భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 5/3/2024 మంగళ వారం నాడు శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా సత్తుపల్లి విచ్చేసిన శ్రీ R J రత్నాకర్ గారి దంపతులకు పూర్ణకుంభంతో, వేద పఠనంతో స్వాగతం పలికిన తరువాత నూతనముగా నిర్మించుకున్న శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయం , మెడికల్ సర్వీసెస్, కమ్యూనిటీ కిచెన్ మరియు శ్రీ సత్య సాయి ప్రేమరథం శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ వారు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుగారు, డాక్టర్ M రాగమయి MLA గారితో కలిసి ప్రారంభం చేసిన అనంతరం పబ్లిక్ మీటింగ్.. తరువాత సత్తుపల్లి సమితి బాలవికాస్ విద్యార్ధినుల చే సాంస్కృతిక కార్యక్రమాలు. ఈకార్యక్రమానికి హాజరైన శ్రీ S కోటేశ్వర రావు గారు నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్, శ్రీ P. వెంకటరావు గారు రాష్ట్ర అద్యక్షులు, వివిధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్లు, రాష్ట్ర ఇంచార్జెస్ , జిల్లా అద్యక్షులు, సమితి, భజన మండలి కన్వీనర్లు, జిల్లా/ సమితి కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, భక్తులు మరియు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చిన పరిసర గ్రామాల ప్రజలు.. సాయిరాం🙏