ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.. 5/3/2024 మంగళ వారం నాడు, శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ప్రశాంతి నిలయం వారు ఖమ్మం జిల్లా పర్యటన లో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమితి , సత్తుపల్లిలో నూతనంగా నిర్మించుకున్న శ్రీ సత్యసాయి ప్రశాంతి సేవా నిలయం (మొదటి అంతస్తు) శ్రీ RJ రత్నాకర్ గారిచే రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు Dr రాగమయి MLA సత్తుపల్లి గారితో కలిసి ప్రారంభోత్సవం.. మరియు శ్రీ సత్య సాయి ప్రశాంతి సేవా నిలయంలో మెడికల్ సర్వీసెస్ మరియు కమ్యూనిటీ కిచెన్ కూడా ప్రారంభం.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ S కోటేశ్వర రావు గారు, నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్ ఇండియా, రాష్ట్ర అద్యక్షులు శ్రీ P వెంకట రావు గారు, వివిధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్లు, ఇంచార్జ్ లు, జిల్లా అద్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సమితి, భజన మండలి కన్వీనర్లు కార్యవర్గ సభ్యులు , యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, భక్తులు, బాలవికాస్ గురువులు, విద్యార్ధులు.. అధిక సంఖ్యలో ప్రేమతో హాజరైన పరిసర గ్రామాల ప్రజలు.. సాయిరాం🙏