ఓం శ్రీ సాయిరాం🙏 శ్రీ సత్య సాయి బాబా వారి 98 జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా శ్రీ సత్య సాయి భజన మండలి కొడంగల్ తాండూరు సమితి వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో భాగంగా ఉదయము 9 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ మరియు రాఘవేంద్ర హాస్పిటల్ నందు 70 మందికి రోగులకు పండ్లు బ్లడ్ పంపిణీ చేయడం జరిగినది .మధ్యాహ్నం 1 గంటలకు కొడంగల్ బస్టాండ్ నందు నారాయణ సేవ అన్న సేవ ప్రసాద్ నిర్వహించడం జరిగినది .సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ 7 గంటలకు భజన కార్యక్రమం 7:45 కు 30 మందికి దుప్పట్లు పంపిణీ నలుగురికి అమృత కల్షాలు ఇవ్వడం జరిగినది.8 గంటలకు స్వామి వారి ప్రసంగం డాక్టర్ రవీందర్ యాదవ్ గారిచే 8:30కు స్వామివారికి దివ్య మంగళ హారతి ఇవ్వడమైనది. ఇట్టి కార్యక్రమంలో వెన్నచెడ్ సమితి గౌరారం భజన మండలి ఎనికేపల్లి భజన మండలి kodanga మరియు కాలనీ వాసులు లందరూ పాల్గొన్నారు.తదుపరి సాయి బంధువులందరూ నారాయణ సేవలో పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరాం