గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార పంపిణీ: శ్రీ సత్యసాయి సేవా సమితి 8వ కాలని సభ్యులచే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతీ నెలా మహిళా డే సందర్భముగా అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో బాగముగా ఈ రోజు 21.08.2023 ఉదయం 8 గం.లకు * సుమారు 120 మందికి అల్పాహార పంపిణీ చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకట స్వామి గారు పాల్గొనడం ఆనందదాయకంగా ఉన్నది.శ్రీ సత్యసాయి సేవా సమితి సేవాదళ్ సభ్యులు , 4 గురు పురుషులు, 5 గురుమహిళా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న అందరినీ స్వామి వారు, వారిని నిండుగా అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ, స్వామివారిని ప్రార్థిస్తున్నాను. సదా సాయిసేవలో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి 8వ కాలని పెద్దపల్లి జిల్లా. 🙏