🔅ఓం శ్రీ సాయిరాం🔅 🌷మహబూబాబాద్ జిల్లా సమావేశం🌷 భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామివారి ప్రేరణతో, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి, వెంకట్రావు గారు, మన మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా స్వామి సంస్థల వ్యాప్తిని లక్ష్యంగా చేసుకొని, ప్రత్యేక శ్రద్ధతో మనకు అందిస్తున్న సూచనల ప్రకారం, ప్రతినెల జిల్లా సమావేశమును ఏర్పరచుటలో భాగంగా, ఈనెల 3వ సమావేశమును 23.07.2023 ఆదివారము, కేసముద్రం సమితిలో, నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఈ సమావేశంలో మహబూబాబాద్ జిల్లా ఇంచార్జి, శ్రీ P. R. కృష్ణ ప్రసాద్ గారు, శ్రీ T సోమేశ్వర్ గారు, మహబూబాబాద్ జిల్లా పదాధికారులు మరియు కురవి, మహబూబాబాద్, కేసముద్రం, సమితుల పదాధికారులు యాక్టివ్ మెంబర్స్, మహిళలు 22. పురుషులు 42. తో 62 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. జై సాయిరాం🙏 🌷 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మహబూబాద్ జిల్లా. తెలంగాణ