ఓంశ్రీసాయి రామ్ ఈ రోజున 26-3-2023సిర్సపల్లి భజన మండలి, కరీంనగర్ జిల్లా లోన సామూహిక శ్రీ సాయి సత్యన్నారాయణ వ్రతంలు ఎంతో అంగరంగ వైభవం గా నిర్వహించడం జరిగింది. గ్రామం లోనఒక పెద్ద పండుగ వాతావరణం ఏర్పడ్డది.300మంది భక్తులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.మొదట సాయి భజనలు, తరువాత గ్రామం లోని భక్తులు అందరు వ్రతంలో పాల్గొన్నరు. స్వామి నామముతో గ్రామము మారుమ్రోగినది. గ్రామ స్తు లు వారి ఆనందం వెలిబుచ్చారు. ఆ గ్రామం నుండి 11మంది ఏప్రిల్ సేవ లో పాల్గొనబోతున్నారు. భజన మండలి వారు భక్తులు అందరికి అన్న ప్రసాదం అందజేశారు. జిల్లా స్థాయిలో 20మంది పురుషులు 15మంది మహిళా సేవాదళ్ పాల్గొన్నారు.రాష్ట్ర మహిళా అధ్యాత్మిక సమన్వయకర్త లక్ష్మి గార్లు పాల్గొన్నారు.Dbc గణేష్ గారు వ్రతం, కథలు చక్కగా చెప్పారు. P. లింగమూర్తి అధ్యక్షులు ssssorg కరీంనగర్ జిల్లా