ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ సంవత్సరం నుండి ప్రతి నెల రెండవ శనివారం సాయంత్రం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు *శ్రీ సత్య సాయి సేవా మందిరం సిరిసిల్ల లో సంకల్పించిన ఆధ్యాత్మిక సత్సంగము *"సాయి ప్రేమధార"కార్యక్రమం లో* మొదటి *ప్రేమధార" కార్యక్రమం తేదీ 11-02-2023 శనివారం రోజున సా. 5.00 గం. నుండి 7.00 గం.ల వరకు "శ్రీ మతి నీరజ ప్రసాద్ గారు" (స్వామి పూర్వ విద్యార్థిని) హైదరాబాద్ గారిచే అద్భుతంగా నిర్వహించబడినది. ఇందులో భాగంగా సా. 5.00 గం.ల నుండి 5.30 గం.ల వరకు "భజన" తదనంతరం *సత్సంగ కర్త పరిచయం, జ్యోతి ప్రజ్వలన, తదుపరి సత్సంగ కార్యక్రమం ప్రారంభించబడినడి. ఇట్టి ఆధ్యాత్మిక కార్యక్రమం లో జిల్లాలోని అన్ని సమితుల సాయి భక్తులందరికీ అందరూ స్వామి వారి దివ్య అనుభూతులను అందరూ గ్రోలేలా కార్యక్రమం విజయ వంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు దండిగా అందించ వలసిందిగా స్వామి వారిని ప్రేమపూర్వకంగా వేడుకుంటూ .. సదా సాయి సేవ లో జై సాయిరాం! శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాజన్న సిరిసిల్ల