ఈరోజు స్వామి వారి ధివ్యానుగ్రహ ఆశిస్సులతో యాదాద్రి-భువనగిరి జిల్లా మాదాపూర్ సమితిలో ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన అనంతరం మంగళ హారతి ఇవ్వడం జరిగింది. జై సాయిరాం