భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం తో ఈ రోజు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యం లో బద్దనపల్లీ టెక్స్టైల్ పార్క్ లోని ఇందిరమ్మ కాలనీ లో "గ్రామ సేవ" కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీనిలో భాగంగా ఉచిత వైద్య శిబిరం, బాల బాలికలకు బాలవికాస్ కార్యక్రమం ప్రారంభించబడింది.