ఓం శ్రీ సాయిరాం ఈరోజు మానకొండూర్, చిగురుమామిడి మండలం లోని 18 ప్రాథమికోన్నత పాఠశాలలో సంప్రదించడం జరిగింది వారు మంచి స్పందనతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొన్ని పాఠశాలల లో మనచే విద్యార్థులు కు( 45మినిట్స్ క్లాస్ తీసుకోవడం జరిగింది