ఓం శ్రీ సాయిరాం🌹🙏 స్వామి అనుగ్రహం తో "భజన మండలి పునః ప్రారంభం" భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాల లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వామి సంస్థల అభివృద్ధి జరగలానే సంకల్పనికి అనుసరించి 18-09-2022 ఆదివారం, ఈ రోజు మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం సమితి పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో భజన మండలిని పునః ప్రారంభం చేయసంకల్పించి పల్లకి సేవ మరియు శ్రీ రామ మందిరం లో భజన నిర్వహించడం జరిగింది. భజన మండలి కన్వీనర్ గా అడప రమేష్ గారిని స్వామి అనుగ్రహం తో నియమించడం జరిగింది. ప్రతీ గురువారం శ్రీ సత్యసాయి భజనలు జరుపుకుంటామని గ్రామ భక్తులు తెలియజేశారు. (ఈ గ్రామంలో కొన్ని వందల మంది స్వామి భక్తులు వున్నారు) స్వామి పల్లకి సేవలో 150 మంది పాల్గొన్నారు🙏 జై సాయిరాం🌹🙏🙏🙏🙏 కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవ సమితి కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా