ఓం శ్రీ సాయిరాం ఈ రోజు స్వామి అనుగ్రహం తో గురుపూజా మహోత్సవం శ్రీ సత్య సాయి విద్యా జ్యోతి స్కూల్ కేసముద్రం స్టేషన్ నందు ఉదయం 11.00 గం,, ల కు నిర్వహించడం జరిగింది. విద్యార్థుల చే ఉపాధ్యాయులను పూజించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు వోలం గోవర్ధన గిరి, గారు కన్వీనర్ తొట్ల సారంగం మరియు 9 మంది పురుషులు ఇద్దరు మహిళా సేవాదళ్ పాల్గొనడం జరిగింది. 🙏శ్రీ సత్య సాయి సేవా సమితి కేసముద్రం. జిల్లా మహబూబాబాద్