ఓం శ్రీ సాయిరాం 🕉 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఉపాద్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తేదీ:05-09-22 సోమవారం రోజున శ్రీ సత్యసాయి సేవా సమితి బూరుగుపల్లి వారు మందిరంలో భజన అనంతరం ఇద్దరు గురువులు అయినటువంటి 1:ఎలగందుల.కృష్ణ PG. HM(ZPHS రిమ్మనగూడ ) మరియు 2:మద్దూరి. నరేందర్-Bio Sceince (ZPHS.కొడకండ్ల)గారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా సమన్వయ సభ్యులు ,సమితి కన్వీనర్ ,సమితి సమన్వయ సభ్యులు మరియు భక్తులు పాల్గొని విజయవంతం చేసి ఆ భగవంతుని కృపకు పాత్రులు అయినారు. జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం