ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ:05-08-2022 శుక్రవారం రోజున జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సమితిల వారు, "వరలక్ష్మి వ్రతం" పురస్కరించుకుని 126 మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో ఆ జగన్మాతను ఆరాధిస్తూ వరలక్ష్మి వ్రతాలను నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి వ్రత పూజలో పాల్గొన్న సాయి బందువులందరిపై ఆ భగవానుని మరియు దేవి మాతా అనుగ్రహ ఆశీస్సులు సర్వదా ఉండాలని ప్రార్ధిస్తూ...సాయిరాం .....సదా సాయి సేవలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్ధిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జై సాయిరాం....