ఓం శ్రీ సాయిరాం మహబూబాబాద్ జిల్లాలో శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహం తో "గురుపౌర్ణమి వేడుకలు" కేసముద్రం సమితి 10/07/2022 ఆదివారం నుండి 13/07/2022 గురుపౌర్ణమి వరకు ఉ,,5గం,, కు ఓంకారం సుప్రభాతం అనంతరం వేదం పారాయణం చేయడం జరిగింది. మహబూబాబాద్ DP , కేసముద్రం సమితి నూతన కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ రోజు కేసముద్రం పుర వీదులగుండా స్వామి వారి పల్లకి శోభయాత్ర నిర్వహించి సాయి మందిరం లో భజన నిర్వహించి అనంతరం నారాయణ సేవ 150 మంది నారాయణులకు చేయడం జరిగింది.