సాయిరాం! ఈరోజు 25-12-18న CHRISTMAS వేడుకలలో భాగంగా జిల్లా ప్రధాన ప్రభుత్వ వైధ్యాలయంలోని జనరల్ వార్డులోని దాదాపు 130 మంది రోగులకు పండ్లు, బిస్కట్లు & సాయి ప్రోటిన్ మరియు దుస్తులు అందచేయడమైనది. ఇందులో 8 మంది సేవాదళ్ పాల్గొనడమైనది. సాయిరాం!