పరిపూర్ణ ప్రేమావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతొ మార్చి 19వ తారీఖున, మహిళాదినోత్సవ సందర్భముగా తార్నాకాసమితి మహిళావిభాగాము వారిచే మౌల-అలీ లోనీ కస్తూరిభా ప్రభత్వ ప్రాధిమిక పాఠశాల లోని 38 మంది నిరుపేద విద్యార్థిని & విద్యార్థులకు, పాదరక్షలు,పాలు మరియు పోషాకాహారం పంపిణి చేసినారు.స్వామివారి ఈ విశిష్ఠ సేవా కార్యక్రములో: 1 శ్రీమతి మీనాక్షిదేవి గారు 2. శ్రీమతి విశాలక్షిగారు 3.శ్రీమతి జ్యోతిగారు 4.శ్రీమతి సరితగారు 1. శ్రీ కే. వి. అప్పారావుగారు 2.శ్రీ A .చంద్రశేఖరప్పగారు,& కాలనీ పెద్దలు పాఠశాల అధ్యాపకులు పాల్గోని స్వామివారికి మంగళ హారతి ఇచ్చి బాబా వారి కృపకు పాత్రులైనారు