ఓం శ్రీ సాయి రామ్ . భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాశిస్సులతో ఈ రోజు 28 03 22 సోమవారం ఉదయం గఁ 9. 36ని లకు తార్నాకలోని మౌల అలీ బస్సు స్టాప్ వద్ద ఉచిత చల్లని త్రాగునీరు మరియు చల్లనిమజ్జిగ శిభిరంను శ్రీ సత్యసాయి సేవ సంస్థ తార్నాకమహిళా విభాగము వారు ప్రాంభించినారు.శ్రీ సత్యసాయి సేవ సంస్థ మహిళా విభాగ ఇంచార్జ్ పి మీనాక్షిదేవి గారు హైదరాబాద్ నగర ఉప మేయర్ శ్రీమతి శ్రీలత గారిని ముఖ్య అదితిగా ఆహ్వానించినారు శ్రీ సత్యసాయి సేవ సంస్థ మహిళా విభాగ సభ్యురాలు శ్రీమతి లక్ష్మిరెడ్డి గారు పూలగుచ్చముతో సత్కరించినారు కార్యక్రమునకు మోతె శోభన్ రెడ్డి గారు,శ్రీ సత్యసాయి సేవ సంస్థ సేవలను కొనియాడినారు, శ్రీ సత్యసాయి సేవ సంస్థ, తార్నాక,మౌల అలీ మరియు ప్రశాంతినగర్ సభ్యులందరుపాల్గుని కార్యక్రమమును జయప్రదం గావించారు చాలాకాలం తరువాత మనందరం కలసి భజన& సేవలో పాల్గొనుట మహదానందముగా వున్నదని కొనియాడినారు. 1.శ్రీమతి మీనాక్షిదేవి,2,శ్రీమతి లక్ష్మిరెడ్డి,3.శ్రీమతి జ్యోతి 4శ్రీమతి సూర్యలక్ష్మి 5.శ్రీమతి సరిత 6.శ్రీమతి త్రిపుర 7శ్రీమతిఉత్తర8.శ్రీమతి వందన9.శ్రీమతి అనిత 10.శ్రీమతిఉష11.శ్రీమతి లక్ష్మినాయుడు. 1శ్రీ మల్లికార్జునరావు(A.M.S RAO)2,శ్రీ సతీష్ 3శ్రీ హరీష్ 4.శ్రీ బి.వి .చంద్రశేఖర రావు5.పి.వి.సుబ్రహ్మణ్యం 6.శ్రీ కె .వి.అప్పారావు7.శ్రీఉమామహేశ్వరరావు 8.శ్రీ. చంద్రశేఖరప్ప9.శ్రీ భాస్కరమూర్తి