ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 03-12-2021 శుక్రవారం రోజున శ్రీ సత్యసాయి సేవా సమితి సిరిసిల్ల మందిరంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే గారు మరియు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గార్ల సమక్షంలో దివ్యాంగులకు బహుమతులు అందించడం జరిగింది. ఇట్లు .... కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా. జై సాయిరాం