ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు యువజన విభాగం వారి ఆధ్వర్యంలో స్వామి వారి 96 జన్మదినోత్సవ వేడుకలలో భాగముగా తేది 21.11.2021 రోజున స్థానిక మిర్యాలగూడ సమితి వారి ఆద్వర్యమంలో రక్తదాన శిబిరంనిర్వహించబడినది . ఈ కార్యక్రమములో 26మంది పురుషులు,ముగ్గురు(3) మహిళలు పాల్గొనడం జరిగినది. వీరికి సర్టిఫికెట్లు అందజేయడం జరిగినది మరియు నారాయణ సేవ చెయడం జరిగినది. ఈ కార్యక్రమములో 10 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగినది. జై సాయిరాం. సాయిసేవలో కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవ సమితి, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా.