ఓం శ్రీ సాయిరాం.స్వామి అనుగ్రహ ఆశీస్సులతో, ఈరోజు శ్రీ సత్యసాయి భజన మండలి విఠల్ నగర్ పెద్దపల్లి జిల్లా లో 5 లిఖిత నామ పుస్తకములు ఇవ్వడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామి షిరిడి సాయి శ్రీ సత్య సాయి బాబా కి అభిషేకం అలంకరణ పూజ పాదుకా అభిషేక కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు కలసి 34 మంది పాల్గొన్నారు.