ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు శ్రీ సత్యసాయి వ్రతం నిర్వహించబడినది. ఇట్టి సాయి వ్రతంలో 6 జంటలూ సాయి వ్రతం చేసుకున్నారు మరియు ఈ కార్యక్రమంలో 11 మంది భక్తులు పాల్గొన్నారు. జై సాయిరాం