ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు సిరిసిల్ల మందిరంలో సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు భజన నిర్వహించబడినది. ఇట్టి భజనలో ఆరుగురు భక్తులు పాల్గొన్నారు. జై సాయిరాం.