ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది13-06-2021 రోజున మిర్యాలగూడ సమితి పరిధిలో గల డాక్టర్స్ కాలనీలో 56మందికి భోజనం, వాటర్ పాకెట్స్, అరటిపండ్లు స్వామి వారి ప్రసాదముగా పంపిణి చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో DMHO గారు మరియు 5 గురు సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగినది. సాయిసేవలో , కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి మిర్యాలగూడ, నల్గొండ జిల్లా.