ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 04-06-2021 రోజున బస్టాండ్ లో పనిచేసే స్వీపర్స్, వర్కర్స్ కి 18 మందికి అమృత కలశాలు పంపిణి చేయడం జరిగినది. మరియు బస్సులకు కరోనా నివారణకు పాటించవలసిన నియమాలను సూచించే పోస్టర్స్ ను అంటించడం జరిగినది. ఈ కార్యక్రమములో స్థానిక మున్సిపల్ చైర్మన్ భార్గవ్ గారు, DM గారు మరియి 4 గురు సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగినది. సాయిసేవలో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి మిర్యాలగూడ నల్గొండ జిల్లా