ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 03-06-2021 రోజున మిర్యాలగూడ సమితి పరిధిలో గల డాక్టర్స్ కాలనీలో 50 మందికి భోజనం, వాటర్ పాకెట్స్, అరటిపండ్లు స్వామి వారి ప్రసాదముగా పంపిణి చేయడం జరిగినది. సాయిసేవలో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి మిర్యాలగూడ నల్గొండ జిల్లా