ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేది 03-06-2021 రోజున జిల్లా ఆసుపత్రిలో కరోనాతో బాధపడుతున్న 30 మందికి నువ్వుల లడ్డు, పల్లీలడ్డు, అరటిపండ్లు స్వామి వారి ప్రసాదముగా అందించడం జరిగినది. సాయిసేవలో శ్రీ సత్యసాయి సేవా సమితి మహిళా విభాగం నల్గొండ