ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ అశీసులతో మిర్యాలగూడ సమితి వారు కరోనా లాక్ డౌన్ సందర్బంగా. తేది 01-06-2021 నాడు, భాపూజీ నగర్ లో 18 అమృత కలసములు, పంపిణీ చేయుట జరిగింది. ఈ కార్యక్రమములో అమృత కాలషాలను కరోనా వచ్చిన వారికీ మరియు పేదవారికి ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమములో 6మంది పురుషులు, 2 మహిళా సేవాదళ్స్ పాల్గొన్నారు కన్వీనర్ సత్యసాయి సేవా సమితి మిర్యాలగూడ