ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ అశీసులతో మిర్యాలగూడ సమితి వారు కరోనా లాక్ డౌన్ సందర్బంగా. మిర్యాలగూడ లో తేది 29-05-2021 నాడు, మిర్యాలగూడ సమితి వారు గవర్నమెంట్ హాస్పిటల్ నందు 41 ఫుడ్ పాకెట్స్ పంపిణీ చేయుట జరిగినది. ఈ కార్యక్రమం నందు 6 మంది భక్తులు మరియు DM&HO మిర్యాలగూడ వారు పాల్గొన్నారు. కన్వీనర్. సత్యసాయి సేవా సమితి. మిర్యాలగూడ