ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ అశీసులతో మిర్యాలగూడ సమితి వారు కరోనా లాక్ డౌన్ సందర్బంగా మిర్యాలగూడ లో తేది 29/05/2021 నాడు, అమృత కలశములు మరియు పోలీస్ వారికీ మజ్జిగ పంపిణీ చేయుట జరిగినది. ఈ కార్యక్రమం లో 5 మంది పురుషులు, 2 మహిళా పాల్గొనుట జరిగినది. కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, మిర్యాలగూడ