ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ అశీసులతో మిర్యాలగూడ సమితి వారు కరోనా లాక్ డౌన్ సందర్బంగా. మిర్యాలగూడ సమితి లో తేది 27-05-2021 నాడు, ఈ క్రింది ఐటమ్స్ మొత్తం 18 అమృత కలసములు గాంధీనగర్, తలగడ్డ కాలనీలలో పంపిణీ చేయుట జరిగినది. కార్యక్రమంలో 5 మంది పురుషులు, 3 మహిళా పాల్గొనుట జరిగినది. కన్వీనర్ సత్యసాయి సేవా సమితి మిర్యాలగూడ